మన్యం టీవి, మణుగూరు:
పినపాక నియోజకవర్గం కేంద్రం మణుగూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ గారి పైన నిరుద్యోగ జంగు సైరన్ పాల్గొన్న వారిపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్, పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ కో-కన్వీనర్, మణుగూరు మండల అధ్యక్షుడు గురజాల గోపి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అమలా తరున్, ఉపాధ్యక్షులు ముక్కెర లక్ష్మణ్, టౌన్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, సీనియర్ నాయకులు కాటిబోయిన నాగేశ్వరావు,పినపాక నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు కొర్స ఆనంద్, మణుగూరు మండల యువజన అధ్యక్షుడు ఎండి రషీద్, స్.టి.సెల్ కొమరం రాంమూర్తి,సాధిని గోవర్థన్, మహిళా నాయకురాళ్ళు షబానా, సౌజన్య, రజిని , యువజన కాంగ్రెస్ నాయకులు కిషన్, బూర్గంపాడు మండల నాయకులు చల్లా వెంకటనారాయణ, క్రిష్ణా రెడ్డి, నాగిరెడ్డి,నూప సురేష్, యువజన నాయకులు రహీమ్ తదితరులు పాల్గొన్నారు....
Post A Comment: