CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గోవిందాపురం గ్రామంలో సి సి రోడ్డు కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా రహదారుల నిర్మాణం జరుగుతుందని, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారని, ఇది చెప్పుకోదగ్గ విషయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతపంటి సత్యం, తోగ్గూడెం సర్పంచ్ కల్తీ శ్రీలత, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు రామచంద్ర, రాము, వార నరసింహారావు, గోవిందాపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: