మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం పరిధిలో మొండికుంట గ్రామపంచాయతీ ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ముమ్మరంగా ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
*we won't spam you
Post A Comment: