జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
రూపా నాగమణి మరణం కుటుంబానికి తీరనిలోటని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసీరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు రూప భద్రయ్య సతీమణి రూప నాగమణి ఇటీవల మృతి చెందగా సోమవారం జరిగిన దశదినకర్మ లకు ఆయన హాజరయ్యారు నాగమణి భర్త రూప భద్రయ్య కు ధైర్యం చెప్పారు ఆపన్న సమయంలో మనోధైర్యం కోల్పోవద్దన్నారు అనంతరం రూపా నాగమణి చిత్రపటానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కీ వెంకన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటుకూరి శేషయ్య మాధవ రెడ్డి నేలపట్ల శేషారెడ్డి బీజేవైఎం జిల్లా నాయకులు గాలి వేణు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: