CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ నాయకుడు బొగ్గం వీరభధ్రం విగ్రహ ఆవిష్కరణ

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని నామావరం గ్రామంలో గత జూలై నెలలో మరణించిన ఆదివాసీ నాయకుడు బొగ్గం వీరభద్రం జ్ఞాపకార్థం నిర్మించిన విగ్రహాన్ని ,బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు దారబోయిన రమేష్ ఆవిష్కరించి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారితో పాటు పలువురు గ్రామ నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Share it:

Post A Comment: