మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మానసపుత్రిక "మన్యం మనుగడ"కు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన్యం మనగడ ఎండి రేగా కాంతారావు , మాసపత్రికను దిగ్విజయంగా నడిపిస్తున్న సీఈఓ రామచంద్రారెడ్డి , రీజినల్ మేనేజర్ దామోదర్ గౌడ్, మన్యం మనుగడను అందంగా తీర్చి దిద్దుతున్న డిజైనర్ భాగ్యరాజ్ , మన్యం మనుగడ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు."Aim to develop aadivasis"అనే నినాదంతో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా, మన్యం వాసుల కోసం మన్యం మనుగడ మాసపత్రిక రావడం సంతోషకరమని, అక్టోబర్ 2 నాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, మన్యం మనుగడకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: