టాబ్లెట్లు మింగి మహిళ ఆత్మహత్య ప్రయత్నం
👉సకాలంలో స్పందించిన ఎస్సై జితేందర్
👉108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
మన్యం టీవి, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటీసీ గెట్ ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఒక మహిళ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య ప్రయత్నం. విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్సై జితేందర్,బ్లూ కోట్స్ పృద్వి, హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి బాధితురాలిని 108రప్పించి 108 ద్వారా వైద్యం నిమిత్తం పంపించిన వైనం సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తూ తన వంతు చర్యలు చేపడుతున్న ఎస్ ఐ జితేందర్.
Post A Comment: