మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రికొత్తగుడెం అశ్వాపురం మండలం,సీతారామపురం గ్రామం లొ కత్తుల వెంకన్న అనే గొర్రల కాపరి ఇంటిలోని గొర్రెపోతు కు అనారోగ్యం వచ్చి కదల్లేని పరిస్తితుల్లొ ఉండగ వెంటనె ఆ రైతు 1962 నెంబర్ కు కాల్ చేయగ మండలం లోని సంచార పశు వైద్య అంబులెన్స్ సిబ్బంది రైతు ఇంటికి వచ్చి సంబందిత రైతుకు సంబందించిన గొర్రెపోతు కు వైద్యం చేసి మందులు ఇవ్వడం జరిగింది.ఇంటి వద్దకే వచ్చి తన గొర్రెపోతు కు వైద్యం అందించడం పట్ల రైతు వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లొ అంబులెన్స్ సిబ్బంది సతీష్ పైలెట్,
అరవింద్ హెల్పర్,
నిఖిత పారావిట్ పాల్గొనడం జరిగింది.
Post A Comment: