CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుండాల ఎంపీడీవో బాలమణి సరెండర్

Share it:


 గుండాల అక్టోబర్ 22 (మన్యం మనుగడ) గుండాల ఎంపీడీవో  బాలామణి పంచాయతీరాజ్ కమిషనర్ కి సరెండర్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  విధులకు రాకుండా నిర్లక్ష్యం  వ్యవహరిస్తున్నారన్న కారణంతో సరెండర్ చేసినట్టు  సమాచారం. మండలానికి వచ్చిన నాటి నుండి ఏ రోజు కూడా సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఎంపీవో అజ్రత్ అలీ కి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు.

Share it:

TELANGANA

Post A Comment: