CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యాసంగిలో వరి పంట సాగువద్దు పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ.

Share it:

 


పినపాక, మన్యం టీవి: పినపాక మండలం లోని రైతులందరు యాసంగిలో వరి పంట సాగు చేయవద్దని పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ సూచించారు. పినపాక సహకార సంఘం లో మినుములు pu-31 రకం .4kg bag రూ426 .పెసర్లు( పెసలు)mgg.295 2kg bag రూ 197.70. జనుము T/L 40 kg bag రూ .2654.40 రకముల విత్తనాలు అందుబాటులో ఉన్నవి. కావున ఈ అవకాశాన్ని మండలం లోని రైతులందరూ వినియోగించుకోగలరు.కావలసిన రైతులు ఆధార్ కార్డు..భూమి పాస్ బుక్ జిరాక్స్ లు తీసుకొని సహకార సంఘంలో విత్తనాలు తీసుక వెళ్లాలని ఆయా కోరారు.
Share it:

TELANGANA

Post A Comment: