భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 3 (మన్యం టీవీ) :- ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి ని తీసుకుని వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి రుద్రంపూర్ ప్రాంతం లో యువతకు విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసిన కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు. రెండు బైకులు,రూ.40వేల విలువైన గంజాయి సీజ్ వివరాలు వెల్లడించిన DSP వెంకటేశ్వర బాబు
Navigation
Post A Comment: