.మన్యం టీవీ : గార్ల బయ్యారం
మహబూబాద్ జిల్లా బయ్యారం ఈ రోజు జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి కార్యక్రమం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య మాట్లాడుతూ..అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్యం తెచ్చిన ఆదర్శ మూర్తి మహాత్మ గాంధీ గారు అని ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియా ఉద్యమంతో దేశానికి ఆదర్శమూర్తి అని ఆయనను అదర్శంగా తీసుకొని అడుగుజాడల్లో పనిచేయాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని.శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రాపురం ఎం పి టి సి లక్ష్మీ(గణేష్), కొయ్యగురి.రామకృష్ణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు తగిర సత్తిరెడ్డి,జెగ్గుతండా గ్రామ శాఖ కార్యదర్శి బాను,లుంకుంట్ల.రవి, తిరుమల.సుధాకర్ రెడ్డి,ఆకునూరి. సూర్యనారాయణ, రామగిరి.వెంకటేశ్వర్లు, తాటి.జనార్దన్. పాల్గొన్నారు.
Post A Comment: