మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-31):: కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకురాలు, మన దేశ మూడవ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 37 వ వర్ధంతి కార్యక్రమాన్ని.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజాపురం గ్రామంలోని ప్రధాన సెంటర్లో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షుడు-ముద్రగడ్డ వెంకటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షుడు- షేక్ గాలిబ్, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల సీనియర్ నాయకులు బండి ఆప్పిరెడ్డి, షేక్ నాగుల్ మీరా, మల్లెల రామారావు, శ్రీకాంత్, సీతారాములు, పుప్పాల రాము, వైకుంఠ వాస్, ముద్రగడ్డ పుల్లారావు,జగ్గరపు వెంకట్ రెడ్డి, తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
Post A Comment: