CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా మణుగూరు పట్టణ సన్నాహక సమావేశం:పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు

Share it:



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలో లో టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల పార్టీ సన్నాహక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట కు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు తెలిపారు. టిఆర్ఎస్,పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25 న జరిగే పార్టీ ప్లీనరీ మరియు నవంబర్ 15 న వరంగల్ లో జరిగే విజయగర్జన సభను ఉద్దేశించి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి మండలంలోని ఎంపీపీ, జెడ్పిటిసి,సర్పంచులు,ఎంపీటీసీలు,పార్టీ నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,అనుబంధ సంఘ నాయకులు,కార్యవర్గ సభ్యులు,యువజన,నాయకులు,కార్యకర్తలు అందరూ తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: