CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జెడ్పిటిసి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వృద్ధులకు పాలు పండ్లు బ్రెడ్డు పంపిణీ

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా అశ్వాపురం మండలంలోని జగ్గారం గ్రామంలో అరిఫా అండ్ రోష్ని  వృద్ధఆశ్రమంలో  ఉమ్మడి ఖమ్మం జిల్లా టైగర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపీరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు,పాలు పండ్లు, బ్రేడ్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కందుల దుర్గా భవాని, సర్పంచ్లు,సున్నం రాంబాబు, బండ్ల సంధ్యరాణి, పర్షిక రాజమ్మ, కల్లూరు లక్ష్మణ్ రావు,కుంజా రామారావు,  తెరాస నాయకులు,రైతు సమన్యయ అధ్యక్షులు గజ్జెల లక్ష్మరెడ్డి,నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి,జాలే రామకృష్ణారెడ్డి, ఓరుగంటి రమేష్,ఎక్కటి సత్యనారాయణ రెడ్డి తూము చిన్న రాఘవులు, మాదినేని రాంబాబు, బూరెడ్డి వెంకట రెడ్డి, సామ కృష్ణారెడ్డి, బూక్యా చందు నాయక్, మాజీ ఎంపీటీసీ గొర్రెముచ్చ వెంకట రమణ, కోరేం రామారావు, లంకెళ్ల రమేష్, పిట్ట శ్రీను, తెల్లం వీరభద్రం,మానాది వెంకన్న, మనోజ్, పర్వత నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: