CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా వైద్యశాలను ప్రారంభించిన పంచాయతీరాజ్ మత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంపీ కవిత.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామం లో తుమ్మ కోమలి- సాయి రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు తుమ్మ సంజీవరెడ్డి ఏటూర్ నాగారం వైస్ ఎంపీపీ వారి అన్నదమ్ములు ఇరువురు స్వగ్రామం రుణం తీర్చుకునేందుకు వారి అమ్మ నాన్న పేరున ప్రజా వైద్యశాల కోసం భవనాన్ని స్వర్గ రధాన్ని మినరల్ వాటర్ ప్లాంట్ ని ఫ్రీజర్ ని గ్రామస్తులకు ఉచితంగా ఏర్పాటు చేసినారు ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత గ్రామస్తులకు అంకితమిచ్చారు ఈ కార్యక్రమానికి వాజేడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెను మల్లు రామకృష్ణారెడ్డి వాజేడు జడ్పిటిసి సభ్యులు శ్రీమతి తల్లడి పుష్పలత వాజేడు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ వాజేడు కోఆప్షన్ సభ్యులు షేక్ నిజాముద్దీన్ భద్రాచలం నియోజకవర్గ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ కార్యదర్శి జజ్జరీ సత్యనారాయణ వాజేడు మండల టిఆర్ఎస్ నాయకులు బీరబోయిన ఆదినారాయణ ఎట్టి భాను ప్రకాష్ దత్తుడు రాజు వీర నరసింహ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share it:

Post A Comment: