CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉప ఎన్నికల ప్రచారంలో మంగపేట మండలం కమలాపురం(బిల్ట్) గ్రామ టీఆర్ఎస్ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండల అధ్యక్షుడు కుడుములలక్ష్మినారాయణ ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంద కుంట్ట మండలం,మాల్యాల గ్రామంలో తెరాస(బిల్ట్) కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్,కార్యదర్శి విరగాని బాలకృష్ణ గ్రామం లో ఉన్న యూత్ కమిటీ,మహిళ కమిటీ, బి సి కమిటీ సభ్యులతో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాల్యాల గ్రామంలో ఇంటింటా  ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాల గురించి ఓటరు మహా శయులకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల ప్ పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మణ్ రావు, కొడెం సత్యనారాయణ,మండల మహిళా అధ్యక్షురాలు గొస్కుల లక్ష్మి ,కృష్ణవేణి, పార్వతి,అనురాధ. కమలాపురం గ్రామ మహిళ అధ్యక్షురాలు కొండురి పద్మ,తిరుపతి,భాగ్యలక్ష్మి,అరుణ గ్రామం యూత్ అధ్యక్షుడు డీజే రాజేష్,నాగేందర్,చంద్రం,పురుషోత్తం,ఎల్లారెడ్డి,చంద్రం, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: