CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ 81వ వర్ధంతి సభలు ప్రతి గ్రామగ్రామాన జరుపుకోవాలి

Share it:

 



మన్యం టీవి, కరకగూడెం:

కొమరం భీమ్ 81వ వర్ధంతి సభలు ప్రతి గ్రామగ్రామాన జరుపుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి కరకగూడెం ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివాసి గ్రామ సర్పంచులు అందరూ కూడా జరుపుకునేలా కృషి చేయాలని వీరాపురం క్రాస్ రోడ్ వద్దగల భీమ్ సెంటర్ లో కొమరం భీం విగ్రహానికి నివాళులు అర్పించాలని కోరడమైనది.

తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సుతారి నాగేశ్వరరావు సిద్దబోయిన శ్రీకాంత్ కుమరన్ రామ్ గోపాల్ దొర గణేష్ రవి శేఖర్ మల్కన్ నరేష్ ఏర్పా కుచేలుడు ఏర్ప వంశి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: