CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమంగా నిల్వ ఉంచిన 3.5 కేజీల గంజాయి స్వాధీనం.

Share it:


మన్యం టీవి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని కట్టవారి గూడెం గోదావరి ఒడ్డున ఒక్క ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 3.5 కేజీల  గంజాయి,మరియు18 వేల రూపాయల నగదును గంజాయి సేవించే పరికరాలను  స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అశ్వాపురం సిఐ సట్ల రాజు,ఆయన వెంట SI రాజేష్, మరియు సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: