CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈనెల 31న గ్రామపంచాయతీ కార్మికుల సదస్సును జయప్రదం చేయండి

Share it:

 




మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భారత కార్మిక సంఘాల సమైక్య     ఐ ఎఫ్ టి యు కొత్తగూడెం జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం కొత్తగూడెం ఐ ఎఫ్ టి యు  ఆఫీసులో జరిగింది. జిల్లా అధ్యక్ష కార్యదర్శి డి ప్రసాద్, షేక్ యాకుబ్ షావలి, మాట్లాడుతూ. . గ్రామ పంచాయితీ కార్మికులకు కనీస వేతనం పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని పెంచిన పి ఆర్ సి  అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రామపంచాయతీ కార్మికులకు పర్మినెంట్ చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని ఈ నెల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 31 వ తారీఖున జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్, కోశాధికారి గోనెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: