__ అనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా , పెద ప్రజల ను గడిల లో పెత్తం దారుల అరాచకత్వం కు వ్యతిరేకంగా 1947 Augest 15 భారత దేశం కు స్వాతంత్య్రం వచ్చిన, నిజాం నవాబు తెలంగాన సంస్థానానికి భారతదేశం లో విలీనం చేయకుండా ఈ ప్రాంత ప్రజల ను పన్నుల రూపంలో, మహిళలపై, దాడులు,, హింసలకు గురిచేసే వారని, వారి అరచకత్వలకు,1947 సెప్టెంబర్ 11 వ తేదీన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి,ముకదుం మోహినుదీన్, నాయకత్వంలో తెలంగాణా సాయుధపోరాటం నిర్వహించింది కమ్యూనిస్టులు ఆని, దున్నే వానికి భూమి కావాలని , భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీవిముక్తి కోసం నిత్యంపోరాటం కొనసాగించింది ,సుమారు 4వేల ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయారు,10 లక్షల యకరాల భూమి నీ పెద ప్రజల కు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ అని , ఎందరో త్యాగధనుల పోరాట పటిమ ఈ తెలంగాణా అని, తెలంగాణ సాయుధ పోరాటమ్ తెలుసుకొని అప్పటి ప్రభుత్వం విలీనం చేయాలనీ నిజాం నవాబు ను హెచ్చరించింది . ఆనాటిపోరాట యోధులు గుర్తు చేస్తూ నల్లమల గిరిప్రసద్ స్థూపం
బాపంకుంటలో శనివారం జెండా ఏగురవేసారు.
______ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి, CPI జిల్లా సమితి సభ్యులు ఆర్ లక్ష్మినారాయణ,అక్కి నర్సింహారావు, CPI మణుగూరు పట్టణ మండల కార్యదర్శి లు sk సర్వర్, దూర్గ్యల సుధాకర్, కార్య వర్గ సభ్యులు చింతల దశరథo,జ్, వీరమ్మ, గుంటురు బాలయ్య, సర్పంచ్ బాడిశా సతీశ్, జక్కుల రాజబాబు, పరాల మల్లయ్య, శ్రీకాకుళం వీరామల్లు,లింగస్వామి, ఇతనబాయిన వెంకన్న, ప్రసాద్, లక్ష్మయ్య, అదెర్ల రాములు, ఉ మర్,sv నాయుడు,k v నారాయన, డ్రైవర్ యూనియన్ మహేష్ సాల వెంకటేశ్వర్లు,కాంతారావు విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: