గుండెపోటుతో సిపిఎం
నాయకులు యాస కొండల్ రావుమృతి
👉దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మండల ప్రజలు
👉ప్రజా నాయకుని కోల్పోయామని ఆవేదన వెలిబుచ్చిన అభిమానులు
మన్యం టీవి, జుకురుపాడ్:సీపీఎం
నాయకులు యాస కొండల్ రావు (55) ఇక లేరు.ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల ప్రజలు ఆయన చేసిన సేవలు గుర్తుతెచ్చుకుంటూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . మహోన్నత వ్యక్తి కోల్పోవడం జరిగిందన్ వారు ఆవేదన వెలిబుచ్చారు. కామ్రేడ్ యాస కొండలరావు అకాల మృతి పట్ల జూలూరుపాడు సిపిఐ మండల కార్యదర్శి
గుండెపిన్ని వెంకటేశ్వర్లు తీవ్ర సంతాపం వెలిబుచ్చాడు.అలాగే ఘన నివాళి అర్పించారు. యాస కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Post A Comment: