CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తుఫాన్ దాటికి దెబ్బతిన్న చెరువులను పరిశీలన

Share it:

 


 గుండాల సెప్టెంబర్ 30 (మన్యం మనుగడ) గులాబ్ తుఫాన్ దాటికి మండలంలో దెబ్బతిన్న చెరువులను, చెక్ డ్యాం లను ఇరిగేషన్ ఈ ఈ బాబురావు గురువారం పరిశీలించారు. ముత్త పురం, మోదుగుల గూడెం, చీమల గూడెం ఊర చెరువు, చెక్ డ్యాం ను ఆయన పరిశీలించారు. ఈ ఈ బాబురావు కు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం తుఫాన్ దాటికి చెరువులు తెగిపోవటం వలన రైతులకు నష్టం వాటిల్లిందని త్వరగా చెరువులను మరమ్మతులు చేయాలని కోరారు. చెరువు తెగడం తో పూర్తిగా నీరు పోవడం వలన రైతులకు భారీగా నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ మహమ్మద్ జానీ, ఏ ఈ పృథ్వి పాల్గొన్నారు

Share it:

Post A Comment: