మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు,సీనియర్ కాంగ్రెసు నాయకుడు నల్లెల్ల కుమారస్వామి 60 వ పుట్టినరోజు,షష్ఠి పూర్తి సందర్భంగా బుధవారం ఆపార్టీ మంగపేట మండల నేతలు పలువురు ఆయన కు ప్రత్యేక శుభాకాంక్షలుతెలియజేశారు.కాంగ్రే స్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు నేతృత్వంలో మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యానయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్, ఎస్.టి సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య,బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, సీనియర్ నాయకులు మాసిరెడ్డి వెంకట్ రెడ్డి, దికొండ కాంత రావు ,లోంక రాజు, ముండ్రాతి సాంబయ్య తదితరులు ముకుగు జిల్లా కేoద్రానికి వెళ్లి నల్లెల కుమారస్వామి దంపతులకు షష్టిపూర్తి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెసు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: