CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్టీసీ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరి మృతి

Share it:

 



మన్యం టీవీ : బయ్యారం


మహబూబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈరోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనము ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఆకుల అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

Post A Comment: