గుండాల సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) గుండాల పంచాయతీలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో గల పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారి రంజిత్ కుమార్ నాయక్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతు పల్లె ప్రకృతి వనాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. పల్లె ప్రకృతి వనం లో మంచి వాతావరణం నెలకొని పిన పంచాయతీ సిబ్బంది కి అభినందనలు అన్నారు ఈ కార్యక్రమంలో గుండాల రేంజర్ మురళి, పంచాయతీ కారోబార్ నాగరాజు, అనిల్ పాల్గొన్నారు
Post A Comment: