మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో నిన్న కురిసిన భారీ వర్షాలకు రామనుజవరం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన జడ్పీటీసీ పొశం.నర్సింహారావు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యంబాబు,గ్రామ అధ్యక్షులు బొగ్గుల.నాని, మండారి.సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: