గుండాల సెప్టెంబర్ 29 (మన్యం మనుగడ) గులాబ్ తుఫాన్ దాడికి మండలం పరిధిలోని కాంచన పల్లి గ్రామానికి చెందిన అరెం నాగమణి, బుడగం రామ్, మంద పురి నాగేశ్వరరావు లకు చెందిన ఇంటి గోడలు కూలిపోవడంతో వారు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గూడు చెదిరిన మమ్ములను జిల్లా కలెక్టర్ గారు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: