* విలెకర్ల సమావేశం లో మాట్లాడుతూన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
మన్యం టీవీ కరకగూడెం: అక్టోబర్ 1 వ తారీఖున కాంగ్రెస్, టిడిపి,సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీల అధ్వర్యంలో పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు దగ్గరలో గల ఫంక్షన్ హాల్ లో నిర్వహించే పినపాక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చెయ్యలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హూసెన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు టిడిపి మండల అధ్యక్షులు చిరిచెట్టి.కమలకర్ ,సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి.సాంబశివరావు, సిపిఐ మండల సహాయక కార్యదర్శి బుడగం సతీష్, సిపిఐ ఎంఎల్ మండల నాయకులు మధుసూదన్ పాల్గొన్నారు.
Post A Comment: