👉 అధ్యక్షునిగా పలగాని చేన్న కేశవులు,ఉపాధ్యక్షునిగా బాజిబాబ.
మన్యం టివి:ములకలపల్లి మండలం;జగన్నాధపురం గ్రామ పంచాయితీ లో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ లను ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికో బడ్డ వారు 2021 నుండి 2023 సంవత్సరం వరకు ఆపార్టీ గ్రామ అధ్యక్షుల, ఉపాధ్యక్షులుగా కొనసాగుతారు అని టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరాంపూడి అప్పారావు తెలియజేసారు.జగన్నాధపురం గ్రామ అధ్యక్షులు గా పాలగాని చెన్నకేశవులు,ఉపాధ్యక్షులుగా బాజిబాబ,కార్యదర్శి బజ్జురి నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కౌలూరి ప్రసాద్,కోశాధికారి పద్ధం వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు గా కూరం నగేష్,సోడ్ రమేష్,బొగ్గం మల్లేష్, కందుకూరి సత్యనారాయణ ,సున్నం శివ,ముళ్ళపూడి రాంబాబు,ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ మండల జగన్నాధపురం గామపంచాయితి సర్పంచ్ గడ్డం భవాని నతానెల్,అధ్యక్షుడు మోరాంపూడి అప్పారావు,ఇనుగంటి రాము,పామర్తి వెంకటేశ్వర్లు,బుజ్జి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: