మన్యం టివి:ములకలపల్లి మండలం:
మండల ప్రజలకు బ్యాంకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న అవగాహన కార్యక్రమం లో భాగంగా కళాజాత బుర్ర కథ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 50 బ్రాంచీల్లో,100 సోసైటీల్లో మరియు గ్రామాల్లో బుర్రకథలు ప్రదర్శనలు ఇస్తూ నగదు రహిత లావాదేవీలు,బంగారం పై అతి తక్కువ వడ్డీ రుణాలు,ముక్యంగా సోసిటీ బ్యాంకు ద్వారా రైతులకు అందించే కిషాన్ క్రెడిట్ కార్డ్,కస్టమర్లకు అందించే ఏటీఎం, రూపే కార్డ్ సేవలు,మరియు ప్రధాన మంత్రి జీవన జ్యోతి ,ప్రధాన మంత్రి సురక్ష బీమా ఇన్సూరెన్సు పై అవగాహన కల్పిస్తూన్నారు,ఈ కార్య క్రమాన్ని జిల్లాకేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషణం,సీఈవో అట్లూరి వీరబాబు, బ్యాంకు మ్యానేజర్ కిషోర్, మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: