మన్యం టీవీ, పినపాక:
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చేతుల మీదుగా ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్ వారి కుమార్తెలు సంగీత, సాహితీ లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు.
Post A Comment: