సుప్రసిద్ధ సాగు నీటి వనరుల కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువు 22 అడుగుల నీరు చేరి అలుగు పోస్తోంది. తుమ్మల చెరువును మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి సందర్శించి అలుగు ను పరిశీలించారు. చెరువు నిండటం తో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: