CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క .

Share it:

 


మన్యం టీవీ వాజేడు.

  ములుగు జిల్లా వాజేడు మండలం గ్రామానికి చెందిన పీర్ల కృష్ణబాబు గారి తల్లి పీర్ల లక్ష్మి . గత కొద్ది రోజుల క్రితం మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచిన ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.

     ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, ఇరుసవడ్ల వెంకన్న, కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, తేళ్ల హరిప్రసాద్, రసపుత్ సీతారాంనాయక్, జెట్టి సోమయ్య, జంపాల చంద్రశేఖర్, పూర్ణ చందర్, తల్లడి కల్యాణి, మాజీ ఎంపీటీసీ నరసింహ రావు, పెద్దబోయిన నరసింహ రావు, జగన్ బాబు, వాసు బాబు, పూల రాంబాబు, తల్లడి ఆదినారాయణ, విక్రాంత్, శబ్బార్, దాట్ల సుధాకర్, మదనయ్య, రాంబాబు, జనార్దన్, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: