మన్యం టీవీ కరకగూడెం:మండలరిదిలోని తమ్మలగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం లో పోషన మాంసంలో జరిగే పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్బిణి మహిళలకు శ్రీమాంతలు,3,సంవత్సరాలు నిండిన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, ఎంపీపీ రేగా కాళికా స్థానిక సర్పంచ్ తోలెం సావిత్రి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గర్బిణి మహిళలకు, బాలింతలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సిడిపిఓ జయలక్ష్మి, సూపర్ వైజర్ పద్మ,అంగన్వాడీ టిచ్చర్ లు తోలెం అమరావతి,మల్కం విజయలక్ష్మి జవ్వాజి సుశీల,ఎట్టి .భానుప్రియ ఎంపీడిఓ శ్రీనివాస్, జడ్పిటిసి కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: