మన్యంటీవి, అశ్వరావుపేట: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అశ్వారావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట టౌన్ లో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యక్తిగత దూషణలు చేసిన పోసాని మురళి పై కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అశ్వారావుపేట ఎస్సై అరుణకు ఫిర్యాదు చేసినా అశ్వారావుపేట మండలం అధ్యక్షులు డేగల రామచంద్ర రావు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట జనసేన పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
Post A Comment: