CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం

Share it:

 


మన్యం టీవి, అశ్వాపురం:

అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేసినటువంటి భారత్ బంద్ విజయవంతం అయింది కేంద్ర ప్రభుత్వం  రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన  మూడు  చట్టాలను వెనక్కు తీసుకోవాలని రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు తో భారత్ బంద్ కార్యక్రమం విజయవంతం అయింది అశ్వాపురం మండలం లో వర్తక వ్యాపారస్తులు హోటల్ ఆయిల్ బంకులు పూర్తిగా మూసి వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవ రెడ్డి ఓరుగంటి బిక్షమయ్య  తూము వీర రాఘవులు కొండ బత్తుల ఉపేందర్ కాక రాములు సిపిఐ నాయకులు అనంత నేని సురేష్ మల్లికార్జున్ జగదీష్ సిపిఎం నాయకులు బీరం శ్రీనివాసరావు గద్దల శ్రీనివాస రావు మండెపూడి సాంబశివరావు టీజేఎస్ నాయకులు పగడాల కర్ణాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: