గుండాల / ఆళ్ల పల్లి సెప్టెంబర్ 7 (మన్యం టీవీ) గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కిన్నెరసాని ఉధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం కిన్నెరసాని రాయపాడు వద్ద ఉన్న వంతెనపై నుండి ప్రవహించడంతో భారీగా కొట్టుకొచ్చిన చెత్త బురద పేరుకుపోవడంతో డోజర్ సహాయంతో చెత్తను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు
Navigation
Post A Comment: