CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నీటమునిగిన పంటపొలాలను పరిశీలిస్తున్న జడ్ పి టి సి ఎంపీపీ మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు

Share it:

 


 మన్యం టీవీ వాజేడు.

ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలకు వాజేడు మండలంలోని వరి మిర్చి పంటను వాజేడు అగ్రికల్చర్ ఆఫీసర్ వజీద్ గారితో కలిసి జడ్పిటిసి తల్లడి పుష్పలత ఎంపీపీ శ్యామలశారదా . టిఆర్ఎస్. పార్టీ వాజేడు మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణ రెడ్డి పారిశీలించారు జడ్పిటిసి ఎంపీపీ. మాట్లాడుతూ పంట నష్టం అంచనా విలువను వేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు అన్నారు సుమారుగా వాజేడు మండలం లో గోదావరి ఇదే రీతిలో వస్తే 500 ఎకరాల మిర్చి తోటలు 400 ఎకరముల వరి పంటకు గోదావరిలో నీట మునిగే అవకాశం ఉందని వారు అన్నారు... కచ్చితంగా నష్టపరిహారం ప్రభుత్వం నుండి వచ్చేలా చర్యలు చేపడుతామణి రైతులకు హామీ ఇచ్చి ధైర్యం కల్పించారు..ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు కార్యవర్గ సభ్యుడు తల్లడి నాని బాబు చెరుకూరు కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యులు బీరబోయిన పార్వతి యాలం చిట్టిబాబు టేకులగూడెం సర్పంచ్ వాసం కృష్ణవేణి కృష్ణాపురం సర్పంచ్ పునేం నాగ చంద్ర పెద్ద గొల్లగూడెం సర్పంచ్ జజ్జరీ మేనక టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాసం ఆనందరావు నాగేష్ జజ్జరీ సత్యనారాయణ మెట్టుపల్లి గోపాల్ ఏ ఈ ఓ లు హరీష్ మరియు ప్రియాంకా లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: