CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గౌరవ వేతనం పెంపు పట్ల కృతజ్ఞతలు, హర్షం వ్యక్తం చేసిన గుడిపూడి....

Share it:


రాష్ట్ర ప్రభుత్వం ఎం.పి.టి.సి లకు,సర్పంచ్ లకు ఐదు వేల రూపాయలు నుండి 6500 గౌరవ వేతనం పెంపు పట్ల,అదేవిధంగా జడ్.పి.టి.సి లకు,ఎం.పి.పి లకి 10000 వేల రూపాయలు నుండి 13000 వేల రూపాయలు పెంపు పట్ల ఎం.పి.టి.సి ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారికి, అందుకు కృషి చేసిన ప్రభుత్వ విప్,ఎం.ల్.ఏ రేగా.కాంతారావు గార్కి ,ఎం.ల్.సి కల్వకుంట్ల కవిత గారికి,ఎం.పి.టి.సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ డి ల .కుమార్ గౌడ్ గారికి,కృతజ్ఞతలు తెలుపుతూ,హర్షం వ్యక్తం చేశారు, ఇవే కాకుండా మేము ప్రభుత్వం ముందు పెట్టిన 36 డిమాండ్స్ ను కూడా పరిష్కరించ గలుగుతారని ఆశాభావం వ్యక్తం చేసారు.

Share it:

Post A Comment: