మన్యం టీవి, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కల్లూరి ఏసుదాసు 9 సంవత్సరాలు బాలుడు 3 వ తరగతి చదువుకుంటున్నాడు. గత వారం రోజులుగా పాఠశాలకు వెళుతున్నాడు. గత 3 రోజుల నుండి నీరసంగా ఉండడంతో స్థానిక డాక్టర్ ని సంప్రదించిన ఏమి లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లి తండ్రులు కానీ ఈరోజు అశ్వారావుపేట ప్రభుత్వ దావాఖానాలో టెస్ట్ చేయించగా కరోనా ఉందని తేలింది. దీనితో భయాందోళనలో ఉన్న తల్లిదండ్రులకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ధైర్యం చెప్పడం జరిగింది.
Post A Comment: