మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండలంలోని తెరాస పార్టీ గ్రామ కమిటీ అనుబంధ సంఘాలను ఎన్నుకోవడం జరిగిందని ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్,జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ సలీం లు తెలిపారు.*రొయ్యూరు* గ్రామ కమిటీ అధ్యక్షులు గా కుర్మా శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా గంగాధర్, *శంకర్ రాజు పల్లి* గ్రామ కమిటీ అధ్యక్షులు గా ఆత్కూరి రాంబాబు,ప్రధాన కార్యదర్శిగా తాండ్ర రాంబాబు
*ముళ్ళ కట్ట రాంపూర్* గ్రామ కమిటీ అధ్యక్షులు గా వావిలాల మోహన్ ప్రధాన కార్యదర్శిగా సోయం పాపారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ బాధ్యులు పెండ్యాల ప్రభాకర్, సయ్యద్ సర్దార్ పాషా, తాడూరి రఘు,ఎంపీటీసీలు కోటా నరసింహులు,పర్వతాల భరత్,ఎండి ఖలీల్,ఎండి ఖాజా పాషా,వావిలాల రాంబాబు,బెడిక రమేష్, సప్పిడి రామనర్సయ్య,సాయి ని శ్రీనివాస్,అల్లి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ముకుందరావు,సమ్మయ్య రమేష్,చంటి,లక్ష్మణ్ స్వామి, తిరుపతి,సమ్మయ్య,సంతోష్, లక్ష్మీ నారాయణ,సత్యం, జగపతిరావు,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: