మన్యం మనుగడ, పినపాక:
హైదరాబాదులో మణుగూరు పట్టణం పికే1 కాలనీకి చెందిన తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ లోని ఆయన నివాసానికి వెళ్లి వ పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు .
ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: