CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రీడాకారుడికి ఘనంగా సన్మానం

Share it:

 




      ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపిన వైరా శాసన సభ్యులు లావుడియా రాములు నాయక్ గారు,హైదరాబాద్ IT అడిషనల్ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ గారు


  *ప్రయాణ ఖర్చులు అందించిన యూత్ అధ్యక్షులు అజ్మీరా యుగంధర్ నాయక్

     జాతీయ స్థాయి లో అండర్ -17 కబడ్డీ పోటీలకు ఎంపిక అయినా కారేపల్లి యువకుడు గడ్డం దిలీప్ కుమార్ ను TRS మండల యువజన విభాగం అధ్యక్షులు అజ్మీరా యుగంధర్ నాయక్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యక్రమంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మండల MPP మాలోత్ శకుంతల కిషోర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుగులోత్ శ్రీను, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరావు, సర్పంచ్ మాలోత్ కిషోర్,మండల యూత్ ఉప అధ్యక్షులు గుగులోత్ హారు నాయక్ లు ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా కారేపల్లి మండలం నుండి అంతర్జాతీయ స్థాయి లో జరిగే క్రీడాలలో ప్రతిభ కనపర్చడం గర్వకారణం అని, దిలీప్ ను అభినదించారు. చదువు తో పాటు క్రీడాలో రానిస్తూ మాడలానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిచారు.రానున్న రోజులలో అనేక పోటీలలో పాల్గొని విజేత గా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దారావత్ పాండ్య నాయక్,సర్పంచ్ గుగులోత్ పద్మ మంగ్య నాయక్, షాదికన చైర్మన్ sk షఫీ,గ్రామ శాఖ అధ్యక్షులు బానోత్ వీరన్న (చక్రం ), భాస్కర్ నాయక్, జర్పుల ధోని నాయక్,భూక్యా బాన్సీలాల్,నాయకులు భూక్యా సాగర్,బోడ గణేష్ కార్యాలయం ఇంచార్జి తోగారా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: