CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ప్రభుత్వ విప్

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం నమస్తే తెలంగాణ రిపోర్టర్ -కలర్ స్కై ఐటీ నెట్ వర్క్ నిర్వాహుకులు కొండా. శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా డెంగ్యూ ఫీవర్ తో భద్రాచలంలో ఓ ప్రవైట్ హాస్పిటల్ ఆరోగ్యలో చికిత్స పొందుతున్నారు కాగా ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత,మండల తెరాస అధ్యక్షులు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్, టిఆర్ఎస్ యూనియన్ నాయకులు సానికొమ్ము శంకర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్‌ గు౦పెన శ్రీనివాసరావు,తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: