CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యడ్లపల్లి నరసింహారావును పరామర్శించిన తెరాస నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం లో రాజుపేట గ్రామానికి చెందిన తెరాస పార్టీ మండల నాయకులు యడ్లపల్లి నరసింహారావు గ తల్లిదండ్రులైన యడ్లపల్లి సూర్యనారాయణ, మాణిక్యం సంవత్సరికం సందర్బంగా ఈ కార్యక్రమంనకు హాజరై చిత్రాపటానికి పూలమల వేసి నివాళుఅర్పించిన తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు, మాజీ జడ్పీటిసి సిద్దంశెట్టి వైకుంఠం, మండల నాయకులు పోరిక హరిబాబు, చిట్టిమల్ల సమ్మయ్య, కటికనేని సత్యనారాయణ, రాణా ప్రతాప్ రెడ్డి, శ్రీను,రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు డేగల ఆదినారాయణ, బాబురావు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: