గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 7 (మన్యం టీవీ) గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన ఆళ్ల పల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన వజ్జా వెంకటయ్య గుండెపోటుతో తన ఇంట్లోనే కన్నుమూశాడు. వెంకటయ్య కు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడింది
Navigation
Post A Comment: