మన్యం మీడియా డెస్క్:: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రమాదవశాత్తు కాలికి గాయమై, సర్జరీ చేయించుకున్నారని తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డా"ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యానగర్లోని మంద కృష్ణ నివాసంలో పరామర్శించి,వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మంద కృష్ణ మాదిగ ను పరామర్శించిన వారిలో బిఎస్పీ నేతలు ప్రభాకర్ చౌటి, చెట్టుపల్లి మల్లిఖార్జున్,రుద్రవరం సునీల్ కుమార్ తదితరులున్నారు.
Navigation
Post A Comment: