మన్యం టివి దుమ్ముగూడెం సెప్టెంబరు,27: దుమ్ముగూడెం మండలంలోని చిన్న నల్లబెల్లి పంచాయతీ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీలో 5 విద్యుత్ స్తంభాలు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇవాళ ఉదయం 11 గంటలకు పడిపోయాయి .దీని గమనించిన గ్రామస్తులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.వెంటనే సంబంధిత లైన్ కు కరెంటు సరఫరా నిలిపేశారు అలానే గ్రామస్తులు సహకారంతో కరెంట్ లైన్ మాన్ మరమ్మతుల పని మొదలుపెట్టారు.
Post A Comment: