మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో పేకాట స్థావరాలపై సీ ఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి 1200 రూపాయల నగదును మరియు ముగ్గురిని అదుపులోకి తీసుకోన్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*we won't spam you
Post A Comment: